తెలంగాణ

telangana

ఎంజీఎంలో కంప్యూటర్ల మొరాయింపు... రోగులకు తప్పని తిప్పలు

By

Published : Sep 16, 2020, 12:23 PM IST

ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు, రోగి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అధికారుల నుంచి ఆదేశాలు వస్తే చిట్టీలు ఇస్తామని సిబ్బంది వెల్లడించారు.

patients-facing-problems-in-op-ward-in-mgm-hospital-due-to-systems-problem-at-warangal
ఎంజీఎంలో మొరాయించిన కంప్యూటర్లు... రోగులకు తప్పని తిప్పలు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు గంటల తరబడి లైన్​లలో వేచి చూడాల్సి వస్తోంది.

మాన్యువల్ పద్ధతిలో చిట్టీలు ఇచ్చేందుకు అధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని తెలిపారు. ఆదేశాలు రాగానే... మాన్యువల్ పద్ధతిలో చిట్టీలను అందజేస్తామని సిబ్బంది వెల్లడించారు.

ఇదీ చూడండి:పొంగిపొర్లిన తాళ్లచెరువు... జల దిగ్బంధంలో వనపర్తి

ABOUT THE AUTHOR

...view details