తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2019, 3:14 PM IST

ETV Bharat / state

దిల్లీకో న్యాయం... గల్లీకో న్యాయమా?

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం ఒకే విధంగా ఖండించేలా ఉండాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

mrps founder manda krishna  madiga demands equal justice for all women
ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఏ వర్గానికి చెందిన మహిళలపై అఘాయిత్యాలు జరిగినా... ప్రభుత్వాలు, పార్టీలు, సమాజం ఒకే విధంగా ఖండించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

అగ్రవర్ణ మహిళలపై జరిగే ఆకృత్యాలను ఓ విధంగా.. అణగారిన వర్గాలకు చెందిన ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను మరో విధంగా చూస్తున్నారని ఆరోపించారు.

దిల్లీకో న్యాయం గల్లీకో న్యాయమా అని ప్రభుత్వాలను నిలదీశారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై స్పందన ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details