తెలంగాణ

telangana

ETV Bharat / state

జాబ్​ మేళా ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన జాబ్​ మేళాను ప్రారంభించారు.

By

Published : Jul 20, 2019, 11:52 PM IST

జాబ్​ మేళా ప్రారంభిస్తున్న మంత్రి

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమన్నారు. ప్రైవేట్​ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, జడ్పీ ఛైర్మెన్ గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ తదితరలు పాల్గొన్నారు.

జాబ్​ మేళా ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details