తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలి

జడ్పీ, మండల పరిషత్​ల్లో అర్థమంతమైన చర్చలు జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్​ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

By

Published : Jul 16, 2019, 11:41 PM IST

నిరంజన్​ రెడ్డి

వనపర్తిలో జరిగిన మొట్టమొదటి జడ్పీ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజా సమస్యలపై జడ్పీ, మండల పరిషత్​ల్లో అర్థమంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సభ్యులకు మంత్రి వివరించారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ప్రజలే కేంద్రబిందువుగా అంశాలను ఎంచుకోవాలన్నారు.

ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details