తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి: శ్వేతా మహంతి

విద్యార్థులకు సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించి, ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు.

By

Published : Sep 19, 2019, 7:33 PM IST

విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి: శ్వేతా మహంతి

విద్యార్థి దశ నుంచే సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించాలని ప్రధానోపధ్యాయులకు కలెక్టర్​ శ్వేతా మహంతి సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్​లో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ టీచర్​ వన్డే ఓరియంటేషన్​ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత, కేజీబీవీ, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు క్లబ్​ ఏర్పాటు చేయాలని తెలిపారు. బాలికలు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై సఖీకేంద్రం ప్రదర్శించిన చార్ట్​ను పరిశీలించి... అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి: శ్వేతా మహంతి

ABOUT THE AUTHOR

...view details