తెలంగాణ

telangana

వికారాబాద్ జిల్లాలో 250 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో 250 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

By

Published : Jun 16, 2020, 8:15 AM IST

Published : Jun 16, 2020, 8:15 AM IST

250 fake cotton seeds seized in vikarabad
250 నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై టాస్క్​ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుచోట్ల దాడులు జరిపిన సిబ్బంది.. తాజాగా.. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో 250 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

చెన్నారం గ్రామానికి చెందిన వేమారెడ్డి... నకిలీ పత్తి విత్తనాలను నిల్వ చేశారనే సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వేమారెడ్డిపై కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: హృదయ విదారకం: పాడె మోసేందుకు ఆ నలుగురూ రాలేదు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details