తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేట జిల్లా కేంద్రంలో డ్రోన్​ కెమెరాలతో నిఘా

రెడ్​జోన్​గా గుర్తించిన సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అధికారులు డ్రోన్ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా కంచెలు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

By

Published : Apr 25, 2020, 1:40 PM IST

suryapet-in-drone-surveillance
సూర్యాపేట జిల్లా కేంద్రంలో డ్రోన్​ కెమెరాలతో నిఘా

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పటిష్ఠ చర్యలు తీసుకుంటుంది. ప్రజలు బయటకు వెళ్లకుండా ప్రతి వీధి ప్రారంభంలో ఇనుప జాలిలతో కంచె వేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో డ్రోన్​ కెమెరాలతో నిఘా

జిల్లా కేంద్రాన్ని డ్రోన్​ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా గుర్తించారు.

ఇవీ చూడండి:కరోనా కయ్యం: చైనాపై అమెరికా ముప్పేట దాడి

ABOUT THE AUTHOR

...view details