సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
కోళ్లఫారంలో కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కరెంటు బల్బ్ అమర్చుతుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా డి.కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
బల్బ్ అమర్చుతుండగా కరెంట్ షాక్తో మృతి
సయ్యద్ దావూద్(52 )తన కోళ్ల ఫారంలో విద్యుత్ బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చూడండి :"నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"
TAGGED:
Died with current shock