తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట జడ్పీ ఛైర్మన్​ వేనాటి రోజా

సిద్దిపేట జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవినీ తెరాస కైవసం చేసుకుంది. జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

By

Published : Jun 8, 2019, 5:31 PM IST

జడ్పీ ఛైర్మన్​ వేనాటి రోజా

సిద్దిపేట జిల్లా ఛైర్మన్​గా తెరాసకు చెందిన వేనాటి రోజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాపై నమ్మకం ఉంచి జడ్పీగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ కృతజ్ఞతలని రోజా తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి... సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ స్థాయి దాకా తీసుకువచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావుకి రుణపడి ఉంటానని తెలిపారు.

జడ్పీ ఛైర్మన్​ వేనాటి రోజా

ABOUT THE AUTHOR

...view details