తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్

గురువులను పూజించే గొప్ప పండుగ గురుపౌర్ణమి అని ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Jul 16, 2019, 3:20 PM IST

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్

సద్గురువుల ఆశీస్సులతో సత్సంకల్పం సిద్ధిస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక షిర్డీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులను పూజించి ఆశీస్సులు తీసుకొనే గొప్ప పండుగ గురుపౌర్ణమి అని ఆయన అన్నారు. సాయిబాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్

ABOUT THE AUTHOR

...view details