తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 3:48 PM IST

ETV Bharat / state

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

మాతాశిశు సంరక్షణతోనే సమాజ స్థాపన సాధ్యమవుతుందని డాక్టర్​ ప్రసన్నారెడ్డి అన్నారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్​కు చెక్

తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయ, రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందని డాక్టర్​ ప్రసన్నారెడ్డి అన్నారు. సరైన అవగాహన లేక.. అనేక మంది శిశువులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. తల్లి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయని తెలిపారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్​ ఈనాడు మేనేజర్ వెంకటేశ్వరావు, హైదరాబాద్ ఈనాడు మేనేజర్ రమేశ్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details