తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ పథకాలను దేశం మెచ్చుకుంటుంది: మాణిక్యరావు

మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యలపై జహీరాబాద్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్​ నేతలపై మాణిక్యరావు విమర్శలు చేశారు.

By

Published : Mar 23, 2019, 12:53 PM IST

Updated : Mar 23, 2019, 4:06 PM IST

గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు

తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శలను జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్యరావు తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను దేశం మొత్తం మెచ్చుకుంటుందని, అనవసర ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించారు.

గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు
Last Updated : Mar 23, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details