తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను దేశం మొత్తం మెచ్చుకుంటుందని, అనవసర ఆరోపణలు చేస్తే మంచిది కాదని హెచ్చరించారు.
కేసీఆర్ పథకాలను దేశం మెచ్చుకుంటుంది: మాణిక్యరావు
మాజీ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యలపై జహీరాబాద్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ నేతలపై మాణిక్యరావు విమర్శలు చేశారు.
గీతారెడ్డిపై మండిపడ్డ మాణిక్యరావు