తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2019, 11:34 PM IST

ETV Bharat / state

'రూ.11 కోట్ల పనులకు శంకుస్థాపన'

నారాయణఖేడ్​ నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 కోట్ల రూపాయలతో పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. డివిజన్ పరిధిలో ఆసరా లబ్ధిదారులకు ప్రభుత్వం పెంచిన పింఛన్లు అందించారు. అనంతరం నారాయణఖేడ్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details