జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. సంగారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతరావుకు నామపత్రాలు సమర్పించారు. ఆయనతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించి నామపత్రాలు స్వీకరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు.
భాజపాతోనే దేశాభివృద్ధి: బాణాల లక్ష్మారెడ్డి
జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
భాజపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లక్ష్మారెడ్డి