తెలంగాణ

telangana

ETV Bharat / state

అశోక్​నగర్ లడ్డూ ధర రూ. 3 లక్షల 25 వేలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని అశోక్​నగర్ గణనాథుడి లడ్డు వేలం వేయగా.. ముగ్గురు వ్యక్తులు కలిసి 3 లక్షల 25 వేలకు దక్కించుకున్నారు.

By

Published : Sep 13, 2019, 5:56 AM IST

అశోక్​నగర్ లడ్డూ ధర 3లక్షల25వేలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని అశోక్ నగర్​ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వేలం పాటలో లడ్డూ రూ. 3 లక్షల 25 వేలు పలికింది. అనంతరం గణనాథుడి శోభాయాత్రను వినాయక ఉత్సవ కమిటి సభ్యులు ప్రారంభించారు. డప్పు, గరగ కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేళా వాద్యాల శబ్దాలకు చిన్న, పెద్ద చిందులేశారు.

అశోక్​నగర్ లడ్డూ ధర రూ. 3 లక్షల 25 వేలు

ABOUT THE AUTHOR

...view details