తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమ్మెకు మద్దతివ్వాలని పోలీసుల కాళ్లు పట్టుకున్న కార్మికులు'

ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు.

By

Published : Oct 17, 2019, 12:24 PM IST

బస్సులు బయటకు వెళ్లకుండా చూడాలని పోలీసుల కాళ్లు పట్టుకున్న కార్మికులు

బస్సులు బయటకు వెళ్లకుండా చూడాలని పోలీసుల కాళ్లు పట్టుకున్న కార్మికులు

ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తాము తలపెట్టిన సమ్మెకు మద్దతు తెలపాలని పోలీసుల కాళ్లు పట్టుకుని కార్మికులు ప్రాధేయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details