తెలంగాణ

telangana

ETV Bharat / state

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా బూరుగుపల్లి సమీపంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పలిగింది. సకాలంలో స్పందించాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో మరమ్మత్తు చేయాడానికి ఆలస్యమైంది.

By

Published : May 9, 2019, 7:52 PM IST

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం బూరుగుపల్లి, స్తంభంపల్లి గ్రామాల మధ్య మిషన్ భగీరథ పథకం పైపులైన్ పగిలింది. దీంతో పరిసర ప్రాంతమంతా జలమయం అయింది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఉండటంతో మరమ్మతు పనుల్లో జాప్యం చోటుచేసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details