తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎంలో చోరీకి యత్నం

గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Aug 3, 2019, 9:22 PM IST

దుండగుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కండేయకాలనీలోని లక్ష్మీ విలాస్ బ్యాంకు ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. బ్యాంక్ మేనేజర్ గుర్రం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుడు ఉదయం 6 గంటల వరకు ఏటీఎంలోనే ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఏటీఎంలో చోరీకి యత్నం

ABOUT THE AUTHOR

...view details