తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు నుంచి నాలుగు.. ఈటీవీ భారత్ కథనానికి స్పందన

బోధన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇక్కట్లపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

By

Published : Jul 27, 2019, 7:11 PM IST

Updated : Jul 27, 2019, 7:45 PM IST

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇక్కట్లు పడుతున్నారని ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని..నాలుగు లైన్​లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఈఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన
Last Updated : Jul 27, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details