నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పటిష్ఠ బందోబస్తు - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లా సాలుర అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సాలుర చెక్పోస్ట్ వద్ద పటిష్ఠ బందోబస్తు, నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు రూరల్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గ్రేటర్లో లాక్డౌన్ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు