తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన నిజామాబాద్‌ మేయర్‌ - mayor neethu kiran shekar distributed good in nizamanad

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్.

nizamabad-mayor-helped-food-items-in-nizamabad-town
నిత్యావసరాలు పంపిణీ చేసిన నిజామాబాద్‌ మేయర్‌

By

Published : May 5, 2020, 4:39 PM IST

నిజామాబాద్‌లోని వినాయక నగర్‌లో గణేశ్‌ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, ఆశ కార్యకర్తలకు చేయూత అందించారు. నగర మేయర్‌ దండు నీతూ కిరణ్ శేఖర్‌ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫెర్ సొసైటీ అధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు

ABOUT THE AUTHOR

...view details