తెలంగాణ

telangana

ETV Bharat / state

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ

నిజామాబాద్ జిల్లాలో 25 గంగ పుత్రుల కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించింది.

By

Published : Aug 17, 2019, 11:55 AM IST

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ

నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం గుమ్మిర్యాలలో గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారు. గ్రామంలోని 3 చెరువుల్లో చేపలు పెంచాలంటే రూ.లక్షన్నర ఇవ్వాలని వీడీసీ డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించిన 25 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details