నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రేమేందర్ రెడ్డి పరామర్శించారు. వరంగల్లో దాడి అనంతరం హైదరాబాద్కు వచ్చిన అర్వింద్ని తన నివాసంలో కలిసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ చేస్తున్న దాడులపైన భాజపా నేతలు మండిపడ్డారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ను కలిసిన భాజపా నేతలు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రేమేందర్ రెడ్డి పరామర్శించారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ను కలిసిన భాజపా నేత