తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంసరలో ఘనంగా సప్త వేడుకలు

నిర్మల్ జిల్లాలోని భైంసాలో హనుమాన్​ ఆలయంలో కలశరోహన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని మొక్కులు తీర్చుకుంటున్నారు.

By

Published : May 25, 2019, 8:01 PM IST

ఘనంగా సప్త వేడుకలు

నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర గ్రామంలోని హనుమాన్ ఆలయంలో కలశరోహన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సప్త వేడుకలు ఘనంగా కొనసాగాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామస్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో సామూహిక హారతులుతో పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఘనంగా సప్త వేడుకలు

ABOUT THE AUTHOR

...view details