తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం

రెండో విడత ఎన్నికల సమరానికి నిర్మల్ సిద్ధమవుతోంది. మొదటి రోజు నామినేషన్​ల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎస్పీ శశిధర్ రాజ్ తెలిపారు.

By

Published : Apr 26, 2019, 4:28 PM IST

ప్రశాంతంగా రెండో విడత నామినేషన్లు

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుంటల, లోకేశ్వరం రెండో విడత ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ మండలాల్లో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీల మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎస్పీ శశిధర్ రాజ్ కుంటల ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. నిర్మల్ జిల్లాలో రెండో విడతలో 6 మండలాల్లో నామపత్రలాల స్వీకరణ కొనసాగుతుందన్నారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకూ 144 సెక్షన్ అమలులో ఉందని ఎస్పీ తెలిపారు.

ప్రశాంతంగా రెండో విడత నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details