తెలంగాణ

telangana

ETV Bharat / state

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాలనాధికారి ప్రశాంతి పాల్గొన్నారు. బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని తెలిపారు.

By

Published : Aug 3, 2019, 4:14 PM IST

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలనాధికారి ప్రశాంతి పాల్గొని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాన్ని నిర్వహించారు. బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని తెలిపారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సరైన సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచించారు.

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

ABOUT THE AUTHOR

...view details