తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

రైతుల భూ దస్త్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కల్వకుర్తిలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్​ సూచించారు.

By

Published : Jul 22, 2019, 10:17 PM IST

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. రైతుల భూరికార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని ఉప తహసీల్దార్​ హరికాంత్​ రెడ్డి అన్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రైతులు అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. 22రోజుల పాటు జరిగే ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

ABOUT THE AUTHOR

...view details