తెలంగాణ

telangana

'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి'

ఉద్యాన పంటల సాగు పద్ధతులు, సాగుకు అనుకూలమైన పంటలను నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. ఆ పంటలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Feb 25, 2020, 4:47 PM IST

Published : Feb 25, 2020, 4:47 PM IST

Farmers should be educated on horticultural crops in narayanpet district
'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి'

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హరిచందన ఉద్యాన పంటలను పరిశీలించారు. అరుతడి పంటలే కాకుండా ఉద్యాన పంటలపై కూడా ఆసక్తి చూపిస్తే నిరంతర ఆదాయం వస్తుందని అన్నారు.

ఆ దిశగా రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. రైతులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ హరిచందన ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

'ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి'

ఇదీ చూడండి :'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ABOUT THE AUTHOR

...view details