తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ కో ఆప్షన్​ సభ్యునిగా షేక్​ మహ్మద్​​

నల్గొండ మండల ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా మండల కో ఆప్షన్​ సభ్యునిగా ఖాజీరామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్​ అభ్యర్థి షేక్​ మహ్మద్​ ఎన్నికయ్యారు. కొత్తగా ఎంపికైన ఆయన ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొంటారు.

By

Published : Jun 7, 2019, 3:39 PM IST

ఎంపీటీసీ సభ్యులు

నల్గొండ మండలం కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక పూర్తయ్యింది. కో ఆప్షన్​ సభ్యునిగా ఖాజీరామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్​ అభ్యర్థి షేక్​ మహ్మద్​ ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ సభ్యునిగా అతను ఉదయం నామినేషన్​ వేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరు నామినేషన్ వేయకపోవడం వల్ల షేక్ మహ్మద్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

నల్గొండ కో ఆప్షన్​ సభ్యునిగా షేక్​ మహ్మద్​​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details