తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి- చిట్యాల రహదారిపై రాస్తారోకో

రామన్నపేటలోని కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆలయ కమిటీ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Aug 9, 2019, 1:33 PM IST

రాస్తారోకో

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. భువనగిరి- చిట్యాల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డీవో, తహసీల్దార్ స్పందించి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

రహదారిపై రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details