తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

యూరియా కొరతను తీర్చాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్​లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Sep 24, 2019, 5:40 PM IST

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

నల్గొండ జిల్లా నకిరేకల్​ పట్టణంలో యూరియా కొరతపై రైతులు నిరసన తెలిపారు. పాత జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి యారియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details