తెలంగాణ

telangana

ETV Bharat / state

'పది' కీలకం

విద్యార్థులకు పదో తరగతి కీలకమని.. శ్రద్ధగా చదువుకొని భవిష్యత్​కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి.

By

Published : Mar 3, 2019, 7:57 PM IST

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

కేసీఆర్ మనవడు ఎలాంటి భోజనం చేస్తున్నాడో అలాంటి రుచికరమైన పౌష్ఠికాహారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్నామని నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా నాగనూలులో కస్తూర్బా పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.

నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details