తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో మనొళ్లుంటేనే పని జరుగుతుంది: కేటీఆర్​

తెరాసకు 16 మంది ఎంపీలు ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకురావచ్చని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో రోడ్​ షో నిర్వహించారు.

By

Published : Apr 5, 2019, 8:10 PM IST

కేటీఆర్​

కాంగ్రెస్​ ఎంపీలు గెలిస్తే రాహుల్​కు​ లాభమని, భాజపా ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమని అన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​. మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో రోడ్ షో నిర్వహించారు. 16 మంది ఎంపీలుంటే కేంద్ర సర్కార్​ మెడలు వంచి నిధులు సాధించవచ్చన్నారు. రాజశేఖర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి , ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details