కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం మున్సిపాలిటీలో ఉన్న రాజసుఖ్నగర్లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో దొంగలు చోరీకి యత్నించారు. బంగారం, నగదు కనిపించకపోవడం వల్ల వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయిరు. ఇంటి యజమానులు వచ్చాక పూర్తి సమాచారం తెలుస్తుందని స్థానికులు అన్నారు.
కీసరలో చోరీకి యత్నం
కీసర పోలీసు స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నంచారు. యజమానులు ఊర్లో లేకపోవడం వల్ల వారు వస్తేనే పూర్తి సమాచారం తెలుస్తుందని స్థానికులు చెప్తున్నారు.
కీసరలో చోరీకి యత్నం