మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని సాయినగర్ లో అభినయ థియేటర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు పండ్లను పంపిణీ చేశారు. పేదలకు సాయం చేయడం ఆనందం గా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు అభినయ శ్రీనివాస్ అన్నారు.
పేదలకు పండ్లు పంపిణీ చేసిన అభినయ థియేటర్స్ ట్రస్ట్
అభినయ థియేటర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని సాయినగర్ లో 500 మంది పేదలకు పండ్లను పంపిణీ చేశారు. పేదలకు సాయం చేయడం ఆనందం గా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు అభినయ శ్రీనివాస్ అన్నారు.
పేదలకు పండ్లు పంపిణీ చేసిన అభినయ థియేటర్స్ ట్రస్ట్
హైదరాబాద్ లో ఇప్పటివరకు దాదాపు 1500 మందికి వివిధ ప్రాంతాల్లో పండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. దాతల సహాయంతో తమ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'