తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీ మహేశ్​భగవత్​కు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రశంసలు

మేడ్చల్​ జిల్లాలోని మేడిపల్లి ఠాణా ఎంతో ప్రత్యేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆర్​జీ ఆనంద్​ కితాబిచ్చారు. మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను సందర్శించిన ఆయన.. సీపీ మహేశ్​ భగవత్​ చర్యలను ప్రశంసించారు.

సీపీ మహేశ్​భగవత్​కు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రశంసలు
సీపీ మహేశ్​భగవత్​కు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రశంసలు

By

Published : Dec 18, 2020, 7:43 PM IST

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చైల్డ్​ ఫ్రెండ్లీ పోలీస్​ స్టేషన్​ను కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆర్​జీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ శుక్రవారం సందర్శించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం కమిషనరేట్​లోని చిల్డ్రన్స్ వెల్ఫేర్ సంస్థలు చేసే సాయాన్ని పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ ద్వారా తెలుసుకున్నారు. సీపీ మహేశ్​ భగవత్​ సేవలను అభినందించారు. దేశంలోని అన్ని చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్​ స్టేషన్లలో మేడిపల్లి ఠాణా ప్రత్యేకమని కితాబిచ్చారు.

ఇవీచూడండి:'ఈజీ లోన్​ యాప్స్​తో తస్మాత్ జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details