.
అమ్మకు తోడుగా వ్యాపారం.. భవిష్యత్ దిశగా చదువు..
ఇతను సికింద్రాబాద్ అన్నానగర్ బస్తీకి చెందిన ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఆంజనేయులు. అమ్మకు ఆసరాగా కూరగాయలు అమ్ముతూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా పాఠాలు వింటున్నాడు. కుందన్బాగ్లో పాదబాటపై కనిపించిందీ చిత్రం.
అమ్మకు తోడుగా వ్యాపారం.. భవిష్యత్ దిశగా చదువు..