తెలంగాణ

telangana

ETV Bharat / state

రుస్తుంపేటలో ఓటరు అవగాహన ర్యాలీ - AVAGAHANA RALLY

కుల, మతాలకతీతతంగా ఓటు హక్కు కల్గిన వారందరూ తప్పకుండా ఓటేయాలని ఊరంతా తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు.

రుస్తుంపేటలో ఓటరు అవగాహన ర్యాలీ

By

Published : Apr 10, 2019, 12:12 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ సభ్యులు ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.

రుస్తుంపేటలో ఓటరు అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details