'ఆజాది కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న ఉదయం ఆరున్నరకు 'ఫ్రీడం రన్' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో.. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు 75 వారాల పాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఈ నెల 24న 'ఫ్రీడం రన్': కలెక్టర్ హరీశ్
మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న 'ఫ్రీడం రన్' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. 'ఆజాదికా అమృత్ మహోత్సావ్' కార్యక్రమంలో భాగంగా జరుపనున్నట్లు వెల్లడించారు. అధికారులు సిబ్బందితో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ నెల 24న మెదక్ జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్
దేశవ్యాప్తంగా జరుపనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్ ఏర్పాటు చేశామన్నారు. అధికారులు తమ సిబ్బందితో సహా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:పోలీస్ క్యాంపస్లో కల్యాణ మండపానికి డీజీపీ భూమిపూజ
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు