తెలంగాణ

telangana

ETV Bharat / state

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

మెదక్ జిల్లా ఏడపాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులరు దర్శనమిచ్చారు.

By

Published : Sep 30, 2019, 4:34 PM IST

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు కావడం వల్ల అమ్మవారు గాయత్రీదేవీగా భక్తులరు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు దుర్గాదేవీ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్యం అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.

గాయత్రీదేవీగా దర్శనమిచ్చిన ఏడుపాయల దుర్గామాత

ABOUT THE AUTHOR

...view details