తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్​ బస్తీలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పార్టీ ఇంఛార్జి అరిగెల నాగేశ్వర్​రావులు ప్రారంభించారు.

By

Published : Jul 7, 2019, 3:34 PM IST

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

మంచిర్యాల జిల్లాలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్​ బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పార్టీ ఇంఛార్జి అరిగెల నాగేశ్వరరావు ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు గులాబీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెరాస ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ బంగారు తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details