తెలంగాణ

telangana

ETV Bharat / state

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులకు జీఎం రమేష్​రావు కౌన్సెలింగ్​ నిర్వహించారు. విధులకు గైర్హాజరవడంపై కార్మికుల నుంచి వివరణ తీసుకున్నారు.

By

Published : Jun 28, 2019, 11:16 PM IST

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?

మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్​లో కేకే 5వ గనిలో విధులకు గైర్హాజరవుతున్న సింగరేణి కార్మికులకు కౌన్సెలింగ్​ నిర్వహించారు. మందమరి డివిజన్​ జీఎం రమేష్​ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధులకు హాజరుకాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఉద్యోగం కోల్పోతే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?

ABOUT THE AUTHOR

...view details