మిషన్ భగీరథ పనులపై స్మిత సమీక్ష - manchiryala
ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన సీఎంవో
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన సీఎంవో