తెలంగాణ

telangana

ETV Bharat / state

హుండీలే ఎత్తుకెళ్లారు..

చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొవడానికి ఆలయాలకు వెళ్తారు భక్తులు. గుడిలోకి వెళ్లి హుండీలను దొంగతనం చేశారు కొంతమంది ఆగంతుకులు.

By

Published : Mar 2, 2019, 12:40 PM IST

దర్యాప్తు చేస్తుున్న పోలీసులు

ఆలయంలో హుండీలు చోరీ

మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​లో చోరీ జరిగింది. శ్రీకురుమూర్తిస్వామి ఆలయంలో 2 హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. సొమ్ము తస్కరించి గుట్టకింద లోయలో ఖాళీ హుండీలను వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్​ టీం రంగలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి:నిమ్స్​లో దాడి

ABOUT THE AUTHOR

...view details