తెలంగాణ

telangana

ETV Bharat / state

'జైట్లీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'

మహబూబాబాద్​లోని అంబేద్కర్​ సెంటర్​లో భాజపా సీనియర్​ నేత అరుణ్​ జైట్లీ చిత్ర పటానికి పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఆర్థిక మంత్రిగా జైట్లీ చేసిన సేవలను కొనియాడారు.

By

Published : Aug 24, 2019, 7:01 PM IST

'జైట్లీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'

'జైట్లీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'
కేంద్ర మాజీ మంత్రి అరుణ్​జైట్లీ మృతికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు సంతాపం తెలిపారు. అంబేద్కర్ సెంటర్​లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అరుణ్ జైట్లీ మృతి భాజపాకు తీరని లోటని.. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details