మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేటు వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రైవేటు డ్రైవర్లతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రైవేటు డ్రైవర్లతో తొర్రూర్లో బస్సులు నడిపిస్తున్నారు.
ప్రైవేటు డ్రైవర్లతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు