తెలంగాణ

telangana

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి యాదవ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

By

Published : Nov 23, 2019, 11:02 AM IST

Published : Nov 23, 2019, 11:02 AM IST

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు... ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్​ కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

జిల్లా కేంద్రంలో 20 గుంటల భూమిని ప్రభుత్వం యాదవ సంఘం భవనానికి కేటాయించింది. ఎమ్మెల్సీ గ్రాంటు 10 లక్షలు, జడ్పీ ఛైర్​ పర్సన్​ గ్రాంటు నుంచి 20 లక్షలు, ఎమ్మెల్యే గ్రాంటు నుంచి 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

కేసీఆర్​ సర్కార్​ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details