తెలంగాణ

telangana

అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

By

Published : Jan 23, 2020, 2:20 PM IST

ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 63 ఏళ్ల వృద్ధుడు బాలికపై బుధవారం అత్యాచారయత్నం చేసిన ఘటనపై నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు, గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

Students rally to punish rape accused at khammam district
అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలికకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీ చేశారు.

ఈ ఘటనపై వారి బంధువులు, గ్రామస్థులు నిన్న రాత్రి అతనికి దేహశుద్ధి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

ఇదీ చూడండి : గొంతులో బియ్యం పోసి.. నోట్లో వస్త్రాలు కుక్కి హత్యాచారం

ABOUT THE AUTHOR

...view details