తెలంగాణ

telangana

ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన తనయుడు నయన్ రాజ్​లు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో ఎన్టీఆర్​ను కలిశారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా భేటీ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు.

By

Published : Jul 5, 2021, 9:39 PM IST

Published : Jul 5, 2021, 9:39 PM IST

ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!
ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!

ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్​​తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, స్టార్​హీరో ఎన్టీఆర్​తో భేటీ అయ్యారు. డా. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు, తారక్​లను కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!

పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు. చిరు సమక్షంలో నయన్ రాజ్ కేక్ కట్ చేశారు.

ఎన్టీఆర్, చిరుతో మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే..!

అనంతరం.. తారక్​ను కలిశారు. తన కుమారుడు నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వీరిని కలిసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ భేటీలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఉన్నారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు, ఎన్టీఆర్​లను పువ్వాడ కలవడం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:Beer Price Reduce: మద్యం ప్రియులకు తీపి కబురు... తగ్గిన బీరు ధర

ABOUT THE AUTHOR

...view details