తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర ఎన్నికల్లోనూ అదే పరంపర కొనసాగుతుంది'

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పురపాలికల్లో తెరాస పార్టీ విజయం తథ్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Jan 7, 2020, 4:07 PM IST

minister puvvada ajay kumar says that trs will win in municipal elections
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటన

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటన

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస ఘన విజయం సాధిస్తూ వస్తోందని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ పరంపర పురపాలక ఎన్నికలల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘంలో తెరాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే జిల్లా సశ్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెరాసకు ఓటేసి కేసీఆర్​కు కానుక ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details